
నందిగామలో కేంద్రీయ విద్యాలయం.. ఏర్పాటు
దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదముద్ర వేయగా వాటిలో నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఒకటిగా ఉంది. 2026 – 27 విద్యా సంవత్సరం నుంచి నందిగామ కేంద్రీయ

దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదముద్ర వేయగా వాటిలో నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఒకటిగా ఉంది. 2026 – 27 విద్యా సంవత్సరం నుంచి నందిగామ కేంద్రీయ

తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో మార్చి 15వ తేదీన ఈ విందును ఏర్పాటు

హైదరాబాద్ నగరంలోని బోరబండ పెద్దమ్మనగర్లో విషాదఘటన చోటుచేసుకుంది. సత్యవాణి అనే గృహిణి తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి.. తనూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ

హైదరాబాద్ నగరంలో పెండింగ్లో ఉన్న పన్నులను త్వరితగతిన వసూలు చేయడం తో పాటు… పౌరులపై ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ (OTS) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల మార్చి 31వ

బిజెపి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ మున్సిపాలిటీలకు ఇంచార్జ్ లుగా గురువారం రోజున నియమించారు. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీ ఇంచార్జ్ గా నియమితులైన కొప్పిరాల శైలశ్రీ మాట్లాడారు. మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పా

భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డు వినియోగదారులకు శుభవార్త తెలిపింది. సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ సేవలను మరింత సులభతరం

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్ రావు పాత్ర ఏమిటి? నిఘా పరికరాల కొనుగోలు

ఈ రోజు మేడారానికి సర్కారు! ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ.. 300 మంది అధికారులకు ఏర్పాట్లు భారీ భద్రత మధ్య హరిత హోటల్ మేడారానికి సర్కారు తెలంగాణ సర్కారు

మనందరికీ దూరమై 30 ఏళ్లు అవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్థంతి కార్యక్రమం

ఆరోజు అది..19.01.1996… ఆరోజు ఎందుకో ఎప్పటిలా తెల్లారిందని అనిపించలేదు.. ఏదో వెలితి.. ఎక్కడో ఏదో జరగరానిది జరిగిందని అనిపించింది.. ముందు రోజు రాత్రి నుంచే మొదలైంది మనసులో కలవరం..నిద్రపట్టక బయటికి వచ్చి ఆకాశం వైపు

ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు సమ్మె కు సిద్దమౌవుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి నాలుగు రోజుల సమయం ఇస్తూ సమ్మె సైరన్ మోగించారు. తమకు స్త్రీ శక్తి వల్ల ఏర్పడిన భారాలను తగ్గించుకోవడానికి అద్దె రూ. 20వేలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా డీసీపీలను బదిలీ చేస్తూ తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో పలువురు డీసీపీలు బదిలీ అయ్యారు. కొత్తగా ఏర్పాటైన జోన్లు, ఇతర