Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఏపీలో వైసీపీ రాజ్య‌స‌భ అభ్యర్థులు ఏకగ్రీవమే..!

ఏపీ కోటాలోని 4 రాజ్య‌స‌భ స్థానాల‌కు వైసీపీ అభ్యర్థులు వేణుంబాక విజ‌యసాయిరెడ్డి, బీద మ‌స్తాన్ రావు, ఆర్‌.కృష్ణ‌య్య‌, నిరంజ‌న్ రెడ్డిలు బ‌రిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ 4 నామినేష‌న్లే వ‌చ్చాయ‌ని ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. అదే స‌మ‌యంలో 4 నామినేష‌న్లు కూడా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే ఉన్నాయ‌ని ఎన్నికల సంఘం ప్ర‌క‌టించింది. ఈ నెల 3న నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ముగియ‌నున్న‌ద‌ని, ఆ గ‌డువు ముగిశాక వీటిపై ఓ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు తెలిపింది. 4 స్థానాల‌కు 4 నామినేష‌న్లే దాఖ‌లైన నేప‌థ్యంలో వారి ఎన్నిక ఏక‌గ్రీవం కానుంది.

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్