Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

*చరిత్రలో ఈ రోజు**మే 23*

చరిత్రలో ఈరోజుకు ఉన్న ప్రత్యేకతల గురించి ఏపీ టీఎస్ బ్రేకింగ్ న్యూస్ ప్రత్యేకంగా అందిస్తున్న సమాచారం మీకోసం…!

🏵️*చరిత్రలో మే నెల 23కున్న ప్రత్యేకతలు… 🏵️*

*🔸సంఘటనలు🔸*

1984: బచేంద్రీపాల్, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది.

2009: ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.

*🚺జననాలు🚺*

1942: కె. రాఘవేంద్రరావు, శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు.

1944: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు.

1945: చంద్ర మోహన్, తెలుగు సినీ నటుడు.

1954: వాసిరెడ్డి నవీన్, సాహితీకారుడు.

1963: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు.

1965: వై.వి.యస్.చౌదరి, తెలుగు సినిమా దర్శకుడు.

*🚹మరణాలు🚹*

1945: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీలో సభ్యుడు. (జ.1900)

*💮జాతీయ దినాలు💮*

💐ప్రపంచ తాబేలు దినోత్సవం.

RSS
Follow by Email
Latest news