Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఇడుపులపాయలో వైఎస్ఆర్‎కు ఘన నివాళి

వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో తన తండ్రికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్  నివాళులు అర్పించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసిన అనంతరం తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు.

ఏపీకి వెళుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వెళ్లనున్నారు.  దివంగత సీఎం వైఎస్  రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి సీఎం రేవంత్  రెడ్డి హాజరు కానున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్  షర్మిల..

RSS
Follow by Email
Latest news