టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పై కేసు నమోదుచేసిన జనసేన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఏ అర్హత లేకున్నా ఐఏఎస్ అధికారి అని చెప్పుకుని, గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తిరుమలలో తిష్ట వేశారని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. తిరుమలలో అన్ని