దేశంలో వెండి ధరలు చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయికి చేరాయి. దేశీయ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ.3 లక్షలు దాటి రూ.3.05 లక్షలకు చేరి కొత్త మైలురాయిని నమోదు చేసింది. అంతర్జాతీయ
రష్యా, చైనా దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక సామర్థ్యాన్ని