మే 17 నుంచి రుతుపవనాల రాక..! ఇంతకాలం ఉక్కపోతలతో అల్లాడిన ప్రజలకు శుభవార్త. ఇన్నిరోజులు దంచి కొడుతున్న ఎండలు ఇక శాంతించనున్నాయి. అనుకున్న దాని కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. భారత్ లో వర్షాలు కురవనున్నాయి. మే చివరి నాటికి