మణిపూర్ ఘటన విచారణకు 53 మంది అధికారుల బృందం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ ఘటన, మారణకాండకు సంబంధించిన కేసులను విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 53 మంది అధికారులను సీబీఐ నియమించింది. బృందంలో 29