
బీఆర్ ఎస్ కి ఈసీ షాక్… కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారంలో ఇటీవల అయన చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఈసీ
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారంలో ఇటీవల అయన చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఈసీ
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఎంపిక విషయంలో నిమగ్నమైనారు. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ సైతం అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అందులో
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు..
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో శైలిలో బిజెపి , కాంగ్రెస్ పార్టీల ఫై విరుచుకుపడ్డారు. ఒక పార్టీలో ఓటుకు నోటు పంచాయితీ ఉంటే.. ఇంకో పార్టీలో సీఎం