
గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు వచ్చాయి. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రాకేశ్రెడ్డికి 1,04,248