అమర్నాథ్ యాత్రకి వెళ్లిన 35 మంది తెలుగు వారు గల్లంతు..! అమర్నాథ్ యాత్రకు వెళ్లి వరదల్లో గల్లంతైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 35 మందిని సహాయక బృందాలు కాపాడాయి. నెల్లూరు జిల్లా నుంచి మొత్తం 82 మంది అమర్నాథ్ యాత్రకు వెళ్లారని ఆ జిల్లా కలెక్టర్