
బెంగళూరు టెస్టు.. కివీస్ 402 ఆలౌట్..
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. రచిన్ రవీంద్ర సెంచరీ చేయగా (134) పరుగులు .. కాన్వే (91), టిమ్ సౌథీ
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. రచిన్ రవీంద్ర సెంచరీ చేయగా (134) పరుగులు .. కాన్వే (91), టిమ్ సౌథీ
2023లో కోహ్లీతో సమానంగా ఆరు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న రజా రువాండాపై అద్భుత హ్యాట్రిక్, హాఫ్ సెంచరీతో రికార్డు సమం చేసిన ఆల్ రౌండర్ మరిన్ని మ్యాచ్లు ఆడనుండడంతో కోహ్లీ
భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల ఆగస్ట్ 18 నుండి జరగనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న రాత్రి 7: 30 గంటలకు
స్వదేశీ గడ్డపై పులి, విదేశీ గడ్డపై పిల్లి అనే నానుడి నుండి టీమిండియా జట్టు ఆ పేరును చెడిపేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ పిచ్ లపై అలవోకగా విజయాలను అందుకుంటుంది. మొన్నటికి మొన్న