ప్రజల నుండి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పలువురు వైసీపీ బాధితులు తమ సమస్యలను సీఎం చంద్రబాబు కు తెలిపి సాయం కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా