
హరితహారంలో 19 .50 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం : సి.ఎస్. సోమేశ్ కుమార్
రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో 19.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ బి.ఆర్.కె.ఆర్