Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

స్వామివారి మెట్టు మార్గం రీ-ఓపెన్..!

తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) శుభ‌వార్త చెప్పింది. న‌డ‌క‌దారిన వెళ్లి భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకోవ‌చ్చ‌ని తెలిపింది. నేడు (శుక్ర‌వారం) ఈ మార్గాన్ని తిరిగి తెరిచిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది. అయితే,   భారీ

హైడ్రా తరహాలో ఏపీలో ఆపరేషన్ బుడమేరు… మంత్రి నారాయణ

తెలంగాణలోని హైడ్రా తరహాలో ఏపీలో ఆపరేషన్ బుడమేరు…పేరుతొ అక్రమ కట్టడాలను తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు విజయవాడలో అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే.

ఏపీలో నేటి నుంచి మద్యం షాపులు మూసివేత…!

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి .నిన్నటితో ( సెప్టెంబర్ 30, 2024 ) వైన్ షాపు ఉద్యోగుల కాంట్రాక్టు కాలం పూర్తవ్వటంతో చాలా చోట్ల వైన్ షాపులు మూతపడ్డాయి. రాష్ట్రంలోని

రెండు తె లుగు రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు..!

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో  గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలను వరద నీరు ముంచెత్తాయి. ఆంధ్రప్రదేశ్ లో 294 గ్రామాలు ముంపు

ఏపీ లో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ, పోస్టింగ్స్

ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కొత్త ఐఏఎస్‌లలో పలువురికి బదిలీ, పోస్టింగ్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాజాగా వెలువడిన ఉత్తర్వుల ప్రకారం.. తెనాలి సబ్‌ కలెక్టర్‌గా సంజన సింహ, మార్కాపురం సబ్‌ కలెక్టర్‌గా వెంకట్‌

భారత్‌ బంద్‌ ప్రశాంతం

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప కులాల వర్గీకరణకు సుప్రీం కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. భారత్‌

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ… సీబీఐ కోర్టులో జగన్‌ పిటిషన్‌

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌, ఎెంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. బ్రిటన్‌ వెళ్లడానికి అనుమతించాలని కోరుతూ జగన్‌ సీబీఐ కోర్టులో పిటిషన్‌

ఏపీకి వెళుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వెళ్లనున్నారు.  దివంగత సీఎం వైఎస్  రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి సీఎం రేవంత్  రెడ్డి హాజరు కానున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్  షర్మిల..

ఏపీలో మంత్రివర్గం కూర్పుపై కసరత్తు

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గం పై కసరత్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్, లోకేష్ కేబినెట్ లో ఉంటారనే ప్రచారం ఉన్నా..వ్యూహం

అది ఎలా సాధ్యమో ఆలోచన చేస్తా : పవన్ కళ్యాణ్

ఏపీలో ప్రధాన పత్రిపక్షంగా జనసేన అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుందని పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం తాడేపల్లి జనసేన ప్రధాన కార్యాలయంలో ఆపార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా

అంగన్వాడీ టీచర్ కాస్త ఎమ్మెల్యే అయ్యింది

ఆమె ఒక సాదాసీదా అంగన్వాడీ టీచర్,  కానీ ఆమెకు రాజకీయాలపై ఆసక్తితో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా అంగన్వాడీ టీచర్ కాస్త ఎమ్మెల్యే అయ్యింది. వైసీపీ కంచుకోటను బద్దలుగొట్టడమే కాకుండా మరో రికార్డు సృష్టించింది

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు

మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని నోటీసులు ఇచ్చారు. అన్ని విమానాశ్రయాలను పోలీసులు

RSS
Follow by Email
Latest news