అమర్నాథ్ యాత్రకి వెళ్లిన 35 మంది తెలుగు వారు గల్లంతు..!

అమర్నాథ్ యాత్రకు వెళ్లి వరదల్లో గల్లంతైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 35 మందిని సహాయక బృందాలు కాపాడాయి. నెల్లూరు జిల్లా నుంచి మొత్తం 82 మంది అమర్నాథ్ యాత్రకు వెళ్లారని ఆ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. వీరిలో వీరిలో ఇప్పటి వరకు 57 మంది సురక్షితంగా ఉన్నారని, 37 మంది గల్లంతైనారని అయన తెలిపారు. గల్లంతైన వారిలో ఒకరు చనిపోగా.. మరొకరి ఆచూకీ తెలియలేదు. అయితే, చనిపోయిన మహిళ రాజమహేంద్రవరంకు చెందిన గుణిశెట్టి సుధ […]