Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ప్రజలందరూ కళ్యాణలక్మి పథకాన్ని వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే సితక్క

కళ్యాణ లక్ష్మిని సద్వినియోగం చేసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సితక్క తెలిపారు. మంగళవారం రోజున మండల కేంద్రంలో గల రెవెన్యూ ఆఫీస్ లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ… ప్రజలందరూ కళ్యాణలక్మి పథకాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సంబశివరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పైడకుల అశోక్, మండల అధ్యక్షులు జయరామ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆక రాధాకృష్ణ, మండల రచ్చబండ కష్టర్లు పూజారి సురేందర్, బాబు తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news