Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఆధార్ సేవలు సులభతరం… అందుబాటులోకి కొత్త ఆధార్ యాప్

భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డు వినియోగదారులకు శుభవార్త తెలిపింది. సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్‌ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది.  ఆధార్ సేవలను మరింత సులభతరం

అందుకే నాకు నోటీసులు : మాజీ మంత్రి హరీశ్ రావు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్ రావు పాత్ర ఏమిటి? నిఘా పరికరాల కొనుగోలు

ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ

ఈ రోజు మేడారానికి సర్కారు! ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ.. 300 మంది అధికారులకు ఏర్పాట్లు భారీ భద్రత మధ్య హరిత హోటల్ మేడారానికి సర్కారు తెలంగాణ సర్కారు

తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు

మనందరికీ దూరమై 30 ఏళ్లు అవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్థంతి కార్యక్రమం

అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..!

ఆరోజు అది..19.01.1996… ఆరోజు ఎందుకో ఎప్పటిలా తెల్లారిందని అనిపించలేదు.. ఏదో వెలితి.. ఎక్కడో ఏదో జరగరానిది జరిగిందని అనిపించింది.. ముందు రోజు రాత్రి నుంచే మొదలైంది మనసులో కలవరం..నిద్రపట్టక బయటికి వచ్చి ఆకాశం వైపు

సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు..

ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు సమ్మె కు సిద్దమౌవుతున్నారు.  ఏపీఎస్ఆర్టీసీకి నాలుగు రోజుల సమయం ఇస్తూ సమ్మె సైరన్ మోగించారు. తమకు స్త్రీ శక్తి వల్ల ఏర్పడిన భారాలను తగ్గించుకోవడానికి అద్దె రూ. 20వేలు

గ్రేటర్ హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డీసీపీల బదిలీలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా డీసీపీలను బదిలీ చేస్తూ తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో పలువురు డీసీపీలు బదిలీ అయ్యారు. కొత్తగా ఏర్పాటైన జోన్లు, ఇతర

కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే బనచర్ల ప్రాజెక్ట్ : సీఎం రేవంత్ రెడ్డి

ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్ట్‎పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల అంశంపై శనివారం (జనవరి 3) సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘‘గోదావరి జలాలు వృధాగా సముద్రంలో

నూతన సంవత్సర కానుకగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు : చంద్రబాబు

నూతన సంవత్సర కానుకగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ఇవ్వనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపణీపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు . గత

వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం

వైజాగ్ ఎకనమిక్ రీజియన్(వీఈఆర్) అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రుషికొండ ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్ లో జరిగిన మొదటి సమీక్షా సమావేశం జరిగింది . ఈ సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభం

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభమైంది.. ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. ముందుగా గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర గవర్నర్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చాయి . దింతో ప్రయాణికులను కిందికి దింపి ఐసోలేషన్‌కు అధికారులు తరలించారు . కేరళ, కన్నుర్ – హైదరాబాద్ ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం

RSS
Follow by Email
Latest news