Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఢిల్లీలో ముగిసిన ఓట్ల లెక్కింపు.. ఢిల్లీ కొత్త సీఎం ఇతనే . ..?

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఉదయం ప్రారంభమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. బీజేపీ 48 స్థానాలతో చారిత్రక విజయం సాధించింది.  అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది.

ఢిల్లీలో చెల్లి కాలు పెట్టింది.. కేజ్రీవాల్ కొంప కొల్లేరయింది : ఎంపీ రఘునందన్

ఢిల్లీలో చెల్లి కాలు పెట్టింది కేజ్రీవాల్ కొంప కొల్లేరైంది. గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లి కవిత ఢిల్లీకి పోయింది.. చెల్లి ఢిల్లీలో కాలు పెడితే ఏమైందనేది ఈరోజు  ఫలితాలు నిరూపించాయని ఎంపీ రఘునందన్

త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న ఉండవల్లి

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల వైసీపీ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్

27 ఏళ్ల తర్వాత అధికారంలోకి రానున్నBJP

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమేనని ఫలితాల ట్రెండ్ వెల్లడిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెలువడుతుండడంతో బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దేశ రాజధానిలో 27 ఏళ్ల తర్వాత

ఆరూరి కుటుంబ సభ్యులను పరమార్సించిన శైలశ్రీ

వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ తల్లి కీ,,శే,, ఆరూరి వెంకటమ్మ పార్థిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరమార్శించిన గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ బీజేపీ నాయకురాలు కొప్పిరాల శైలశ్రీ

రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం బీజేపీ దే : కొప్పిరాల శైలశ్రీ

రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ నాయకురాలు కొప్పిరాల శైలశ్రీ అన్నారు .  హన్మకొండ జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సంతోష్ రెడ్డి కి ఆమె  హృదయపూర్వక

స్వామివారి మెట్టు మార్గం రీ-ఓపెన్..!

తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) శుభ‌వార్త చెప్పింది. న‌డ‌క‌దారిన వెళ్లి భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకోవ‌చ్చ‌ని తెలిపింది. నేడు (శుక్ర‌వారం) ఈ మార్గాన్ని తిరిగి తెరిచిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది. అయితే,   భారీ

బెంగ‌ళూరు టెస్టు.. కివీస్ 402 ఆలౌట్‌..

బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ర‌చిన్ ర‌వీంద్ర సెంచరీ చేయగా  (134) పరుగులు .. కాన్వే (91), టిమ్ సౌథీ

పెద్దల పండుగకు ‘గాంధీ’ గండం..!!

మహాలయ అమావాస్యను పెద్దల పండుగగా తెలుగు ప్రజలు భావిస్తారు .  ఇటు గాంధీ జయంతి.. అటు మహాలయ అమావాస్య.. పెద్దల పండుగ ఈరెండు ఒకేసారి రావడంతో ప్రజలకు ‘గాంధీ’ గండం తెప్పేలా లేదు .  ఇక

హైడ్రా తరహాలో ఏపీలో ఆపరేషన్ బుడమేరు… మంత్రి నారాయణ

తెలంగాణలోని హైడ్రా తరహాలో ఏపీలో ఆపరేషన్ బుడమేరు…పేరుతొ అక్రమ కట్టడాలను తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు విజయవాడలో అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే.

ఏపీలో నేటి నుంచి మద్యం షాపులు మూసివేత…!

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి .నిన్నటితో ( సెప్టెంబర్ 30, 2024 ) వైన్ షాపు ఉద్యోగుల కాంట్రాక్టు కాలం పూర్తవ్వటంతో చాలా చోట్ల వైన్ షాపులు మూతపడ్డాయి. రాష్ట్రంలోని

RSS
Follow by Email
Latest news