Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఢిల్లీలో ముగిసిన ఓట్ల లెక్కింపు.. ఢిల్లీ కొత్త సీఎం ఇతనే . ..?

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఉదయం ప్రారంభమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. బీజేపీ 48 స్థానాలతో చారిత్రక విజయం సాధించింది.  అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది.

ఢిల్లీలో చెల్లి కాలు పెట్టింది.. కేజ్రీవాల్ కొంప కొల్లేరయింది : ఎంపీ రఘునందన్

ఢిల్లీలో చెల్లి కాలు పెట్టింది కేజ్రీవాల్ కొంప కొల్లేరైంది. గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లి కవిత ఢిల్లీకి పోయింది.. చెల్లి ఢిల్లీలో కాలు పెడితే ఏమైందనేది ఈరోజు  ఫలితాలు నిరూపించాయని ఎంపీ రఘునందన్

27 ఏళ్ల తర్వాత అధికారంలోకి రానున్నBJP

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమేనని ఫలితాల ట్రెండ్ వెల్లడిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెలువడుతుండడంతో బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దేశ రాజధానిలో 27 ఏళ్ల తర్వాత

ఆరూరి కుటుంబ సభ్యులను పరమార్సించిన శైలశ్రీ

వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ తల్లి కీ,,శే,, ఆరూరి వెంకటమ్మ పార్థిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరమార్శించిన గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ బీజేపీ నాయకురాలు కొప్పిరాల శైలశ్రీ

రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం బీజేపీ దే : కొప్పిరాల శైలశ్రీ

రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ నాయకురాలు కొప్పిరాల శైలశ్రీ అన్నారు .  హన్మకొండ జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సంతోష్ రెడ్డి కి ఆమె  హృదయపూర్వక

ఏపీ ఎమ్మెల్యే ల జాబితాను రాష్ట్ర గవర్నర్ కు అందించిన ఈసి

ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ల జాబితాను రాష్ట్ర గవర్నర్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అందజేశారు. గురువారం రాజ్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను

ఏపీలో మంత్రివర్గం కూర్పుపై కసరత్తు

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గం పై కసరత్తు చేస్తున్నారు. పవన్ కల్యాణ్, లోకేష్ కేబినెట్ లో ఉంటారనే ప్రచారం ఉన్నా..వ్యూహం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ రాజీనామా

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో తక్కువ సీట్లు రావడంతో ఆయన రాజీనామా చేశారు. 2019లో మహారాష్ట్రలో బీజేపీ 23 సీట్లలో గెలుపొందింది. తాజాగా మంగళవారం

ఏపీలో వివిధ పార్టీల బలాబలాలు

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ సీపీ ని తిరస్కరించారు ప్రజలు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఊహించని రీతిలో ఓటమి పాలయింది. అధికారం నుండి కనీసం ప్రతిపక్ష హోదా

తెలంగాణాలో ఎంపీ స్థానాల్లో ఎవరు ఎంత మెజార్టీతో గెలిచారు.

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, 17 లోక్‌సభ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8, బీజేపీ పార్టీ 8 , ఎఐఎంఐఎం 1 స్థానంలో గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నుంచి

అధికార వైఎస్ఆర్ సీపీ ఘోర పరాజయం : పార్టీల వారీగా రిజల్ట్స్

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ సీపీ ని తిరస్కరించారు ప్రజలు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఊహించని రీతిలో ఓటమి పాలయింది. అధికారం నుండి కనీసం ప్రతిపక్ష

ఏపీ సీఎం పదవికి జగన్ రాజీనామా …

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఏపీ సిఎం పదవికి జగన్ రాజీనామా చేశారు. జగన్ తన రాజీనామా లేఖను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు

RSS
Follow by Email
Latest news