Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

విశాఖలో కివీస్ విధ్వంసం…. భారత్ టార్గెట్ 216 …

విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. దీంతో టీమిండియా ముందు 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన‌

సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ ..

టీమిండియా ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యాడు. ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో సుందర్ బౌలింగ్ చేస్తూ అసౌకర్యానికి గురయ్యాడు. 5

మేము భారత్‌ కు వచ్చేది లేదు….. వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్

టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను బీసీసీఐ ఐపీఎల్ నుంచి అకస్మాత్తుగా తప్పించడంతో ఈ వివాదం మొదలైంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై

సౌతాఫ్రికా అండర్‌-19 పై భారత్ అండర్ – 19 జట్టు క్లీన్‌స్వీప్

సౌతాఫ్రికా అండర్‌-19 జట్టుతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ అండర్ – 19 జట్టు  3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 233 పరుగుల భారీ విజయం సాధించింది.

బెంగ‌ళూరు టెస్టు.. కివీస్ 402 ఆలౌట్‌..

బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ర‌చిన్ ర‌వీంద్ర సెంచరీ చేయగా  (134) పరుగులు .. కాన్వే (91), టిమ్ సౌథీ

అవని, మోనాలను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ

పారిస్ నగరంలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత మహిళా షూటర్ అవని లేఖర స్వర్ణం సాధించింది. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని అదరగొట్టింది. 2020 పారా ఒలింపిక్స్ లో షూటింగ్

యూవరాజ్ సింగ్ 17 ఏళ్ల రికార్డు బ్రేక్

ఐసీసీ మెగా టోర్నీ టీ20 ప్రపంచ కప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న క్వాలిఫయర్‌ టోర్నీలో తాజాగా ఓ అరుదైన రికార్డు న‌మోదైంది. 28 ఏళ్ల‌ అనామక ఆట‌గాడు భారత స్టార్ క్రికెట‌ర్‌ యూవరాజ్ సింగ్

టీ20 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టు ఇదే

టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఈ మెగాటోర్నీకి సిద్ధమైంది. గత 11 ఏళ్లుగా అందని ఐసీసీ కప్ ఈసారైనా చేజిక్కంచుకోవాలని టీమిండియా భావిస్తోంది.  ప్రపంచకప్

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ v /s ముంబయి ఇండియన్

ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టేన్ శామ్ కరన్ ఫిల్డింగ్ ఎంచుకున్నాడు. ఛండీగఢ్ సమీపంలోని ముల్లన్ పూర్

స్టేడియంలో ప్రేక్షకులు లేక వెలవెలబోయిన వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్..

వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ అంటే టోర్నీకి కిక్కిచ్చేలా ఉండాలి. ప్రేక్షకుల హోరు నడుమ, రెండు జట్లు ఉత్సాహంతో తలపడుతుంటే ఆ మజాయే వేరు. కానీ, ఇవాళ భారత్ లో ప్రారంభమైన ఐసీసీ వన్డే

తెలంగాణ స్టేట్ ఖోఖో నూతన ప్రెసిడెంట్ గా జంగా రాఘవరెడ్డి

తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ హనుమకొండ ఆఫీసర్ క్లబ్ లో ఈరోజు జరిగింది. అలాగే, ఎలక్షన్ లో తెలంగాణ స్టేట్ ఖోఖో ప్రెసిడెంట్ ఎన్నిక జరిగింది. నూతనంగా శ్రీ జంగా

RSS
Follow by Email
Latest news