Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సోనియాను ప్రశ్నించే అర్హత కిషన్ రెడ్డి కి లేదు : విజయ శాంతి

తెలంగాణ అవతరణ దినోత్సవానికి సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించిన కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత విజయశాంతి. కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదని అన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఇక్కడకు వచ్చే

విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌ చేరుకున్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా బాబుకు పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం

తాము పెంచుకున్న పిల్లల్ని తమకి ఇవ్వాలంటూ ఆందోళన

‘కడుపున మోయకున్నా.. గుండెల్లో దాచుకుని పెంచుకుంటున్నాం.. పేగుబంధం కాకున్నా కంటిపాపలా చూసుకున్నాం.. దయచేసి మా బిడ్డను తీసుకెళ్లొద్దు’ అంటూ దంపతులు ఓ వైపు. ఏడాది నుంచి రెండేళ్లుగా వారి ఆలనాపాలనలో పెరిగిన పిల్లల ఏడుపులు

తెలంగాణ ప్రాంత కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఏంటి : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

జయజయహే తెలంగాణ గీతానికి సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది ‘నాటు నాటు’ పాట కాదని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా

విమానాన్ని రద్దు చేయడంతో ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల పడిగాపులు

ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాసిన ఘటన రేణిగుంట విమానాశ్రయంలో చోటు చేసుకుంది. స్టార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం సోమవారం సాయంత్రం కలబురగి నుంచి రేణిగుంటకు రాత్రి

తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం ఎంట్రీపై స్పందించిన మంత్రి జూపల్లి

తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం ఎంట్రీ అంటూ… ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. వాస్త‌వ‌వాల‌ను తెలుసుకోకుండానే కొన్ని ప‌త్రిక‌లు అస‌త్య వార్త‌ల‌ను ప్రచురించాయ‌ని మంత్రి

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు

మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని నోటీసులు ఇచ్చారు. అన్ని విమానాశ్రయాలను పోలీసులు

వడదెబ్బతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాణి మృతి

తాండూరు పట్టణంలో ఘోరం జరిగింది. రాష్ట్రం ఎండలు విపరీతంగా ఉన్నాయి.  ఎన్నికల శిక్షణకు హాజరైన రాణి అనే ఉపాధ్యాయురాలు వడదెబ్బతో మృతి చెందింది. వడదెబ్బతో బస్టాండ్ లో వాంతులు చేసుకొని కుప్పకూలిపోయింది. చికిత్స నిమిత్తం

ఖమ్మం ఎన్నికల ప్రచారం లో హీరో వెంకటేశ్ కూతురు ..!

యావత్ దేశం ఎన్నికల హడావుడిలో మునిగిపోయింది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు, కాంగ్రెస్ తరపున రఘురామరెడ్డి పోటీ

బీఆర్ ఎస్ కి ఈసీ షాక్… కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది.  ఎన్నికల ప్రచారంలో ఇటీవల అయన చేసిన  అనుచిత వ్యాఖ్యల పై ఈసీ

నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు.  ఈ  కార్యక్రమానికి నియోజక పరిధిలోని పలువురు నాయకులూ, కార్యకర్తలు హాజరైనారు. నామినేషన్

గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పై పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఓటర్లను బెదిరించడం ప్రారంభించారు. ఈ సారి తనను గెలిపించకపోతే భార్యా, బిడ్డతో కలిసి ఉరివేసుకుంటానన్నారు. చంపుకుంటారో, సాదుకుంటారో మీ

RSS
Follow by Email
Latest news