
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ssc వార్షిక పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఈ సంవత్సరం పరీక్షలు 2026 మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు నిర్వహించబడనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల

ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ssc వార్షిక పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఈ సంవత్సరం పరీక్షలు 2026 మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు నిర్వహించబడనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల

దేశవ్యాప్తంగా ఎన్ఐటిల్లో బీటెక్,బిఆర్క్, సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్స్ అడ్వాన్సుడ్ కు అర్హత పొందేందుకు బుధవారం నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాను న్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో దాదాపు 14.50 లక్షల

నీట్ పేపర్ లీక్ అయిందని పరీక్ష జరిగిన నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. నీట్ ఫలితాలు వచ్చిన తర్వాత నీట్ పేపర్ లీక్ అయినట్లు

తెలంగాణలో ఈ నెల 9వ తేదీన జరిగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు టీఎస్పీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే ముందు తమ హాల్ టికెట్పై పాస్ పోర్టు సైజ్ ఫొటోను

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం TS ని TG గా మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా TSPSC పేరు నిTGPSC గా మార్చారు. ఈ మేరకు

– రేపు ప్రారంభించనున్న సిఎం కెసిఆర్… తెలంగాణలో కెసిఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని సీఎం కెసిఆర్

ఏప్రిల్ 03 నుండి తెలంగాణ లో టెన్త్ పరీక్షలు మొదలుకాబోతున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 24 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని

తెలంగాణలో ఎంసీఏ, ఎంబీఏ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. అక్టోబర్ 10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల

తెలంగాణలో మరో 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం, కరీంనగర్, అసిఫాబాద్, సిరిసిల్ల, జనగాం, వికారాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్–2022) ఫలితాలు బుధవారం రోజున వెల్లడించనున్నట్లు పాలిసెట్ కన్వీనర్ సి.శ్రీనాథ్ వెల్లడించారు. ఉదయం 11.30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్టు అయన తెలిపారు. గత జూన్ 30వ తేదీన

తెలంగాణలో మరో 86 కొత్త జూనియర్ కాలేజీలు రానున్నాయి. అయితే, ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న 86 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా మారచనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీటిని అప్ గ్రేడ్

తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – ‘‘POLYCET-2022’’ కు సంబంధించిన నోటిఫికేషన్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఈ ఏడాది టెన్త్ చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యాసంవత్సరంలో డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఈ