Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రెండు తె లుగు రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు..!

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో  గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలను వరద నీరు ముంచెత్తాయి. ఆంధ్రప్రదేశ్ లో 294 గ్రామాలు ముంపు

తెలంగాణలో రెడ్ అలర్ట్…

బంగాళాఖాతంలోని వాయుగుండం సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాలపూర్ ప్రాంతాల మధ్య తీరం దాటనుంది. వాయుగుండం తీరం దాటిన 24 గంటల వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు

సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన బంగారు రధం..!

సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రధం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. అసాని తుపాన్ ప్రభావంతో ఆ రథం మన సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. దానిని చూసేందుకు అక్కడి

RSS
Follow by Email
Latest news