
రాజేంద్ర ప్రసాద్ క్షమంతో సద్దుమణిగిన వివాదం
ఇటీవల హైదరాబాద్లో జరిగిన ‘కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు-2025’ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో, ఆయన నటన చూసి ఎంజీఆర్















