
టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తిరుమల పర్యటనలో భాగంగా నిన్న తిరుమలలోని గాయత్రీ నిలయం అతిథి గృహంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు 40 నిమిషాల













