Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ప్రతి శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టుకి వైఎస్ జగన్

అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎంగా భద్రత కారణాలు, అలాగే పరిపాలనాపరమైన కారణాలతో ఇన్నాళ్లు

జూబ్లీహిల్స్ అత్యాచార కేసు మైనర్ నిందితులను మేజర్లుగా పరిగణించండి..

సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అత్యాచార కేసు కు సంబంధించి నాంపల్లి కోర్టుకు, జువైనల్ జస్టిస్ బోర్డుకు చార్జ్‌షీట్‌ సమర్పించారు పోలీసులు. నేరం తీవ్రత దృష్ట్యా నిందితులైన ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించి విచారణ చేయాలని

RSS
Follow by Email
Latest news