శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చాయి . దింతో ప్రయాణికులను కిందికి దింపి ఐసోలేషన్కు అధికారులు తరలించారు . కేరళ, కన్నుర్ – హైదరాబాద్ ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం , అలాగే ఫ్రాంక్ ఫాంట్ – హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్, మరొక విమానం లండన్ – హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్ లైన్స్కు ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ని గుర్తు తెలియని దుండగులు ఎయిర్పోర్ట్ అధికారులకు మెయిల్స్ పంపినట్లు సమాచారం .











