Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపు విడుదల..

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను రేపు విడుదల చేయనున్నారు. టీటీడీ ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉన్నాయి. మార్చి,

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు…

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం,

తిరుమ‌లలో పెరిగిన భక్తుల రద్దీ…

తిరుమ‌లలో  భ‌క్తుల సంఖ్య శ‌నివారం సాయంత్రం అనూహ్యంగా పెరిగిపోయింది. స‌ర్వ ద‌ర్శ‌నం క్యూ కాంక్లెక్స్ నిండి బ‌య‌ట రెండు కీలో మీట‌ర్ల మేరకు భక్తులు క్యూ కట్టారు. ఈ క్ర‌మంలో స‌ర్వ ద‌ర్శ‌నానికి 20

నేడు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్ల

నేడు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్ల వచ్చినట్లు  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. గురువారం వచ్చిన ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు శుక్రవారం 67,949 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

జానపద వృత్తి కళాకారుల సంఘం విజయం…తిరుమల కొండపై భజనలకు ఈఓ ధర్మారెడ్డి అంగీకారం:

కరోనా  వైరస్ ప్రారంభ దశలో, లాక్ డౌన్ సందర్బంగా తిరుమల కొండపై భజనలు నిర్వహించరాదని ఆంక్షలు విధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న క్రమంలో కొండపై భజనలు పునః ప్రారంభించాలని జానపద వృత్తి

అలిపిరి వద్ద నానా ఇబ్బందులు పడుతున్న భక్తులు

తిరుమలలో నేటి నుండి ప్లాస్టిక్ నిషేధం విధించడంతో…తిరుమలకు వచ్చే ప్రతి వాహనాన్ని చెక్ చేస్తుండటంతో అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ దగ్గర గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దింతో భక్తులు నానా

తిరుమలలో రేపటినుంచి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం..!

జూన్ 1 నుంచి తిరుమల కొండపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇకనుండి ప్లాస్టిక్ రహిత వస్తువుల్ని మాత్రమే అనుమతిస్తామన్నారు. షాంపులు కూడా తిరుమలలో నిషేదిస్తున్నట్లు తెలిపారు. కొండ‌పైకి

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా సునీత

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా తంభాల సునీత భాద్యతలు తీసుకున్నారు. ఉప కమిషనర్ చంధ్రమౌళీశ్వర్ రెడ్డి నుండి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ సునీత మాట్లాడుతూ దేవదేవుని

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రాజశేఖర్ కుటుంబం :

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్, జీవిత, శివానీ, శివాత్మిక అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాజశేఖర్ కుటుంబం సాంప్రదాయక దుస్తులు ధరించి తిరుమల మెట్ల మార్గం గుండా

RSS
Follow by Email
Latest news