ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియాకు అశినంత శుభారంభం దక్కలేదు. ఫలితంగా తొలి మ్యాచ్ లో ఓటమిపాలైంది. తొలి ఐదు ఓవర్ల లోపే రోహిత్ శర్మ
జులై 1 నుంచి ఇంగ్లండ్తో జరగాల్సి న రీ షెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ కి టీమిండియా కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా ని ఎంపిక చేశారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుంచి