Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రాష్ట్రంలో జరగుతున్న ప్రమాదాల్లో పేదలు, అమాయకులే ప్రాణాలు కోల్పోతున్నారు : కిషన్‌ రెడ్డి

తెలంగాణ  ‘రాష్ట్రంలో జరగుతున్న ప్రమాదాల్లో పేదలు, అమాయకులే ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు

దసరా సెలవుల నేపథ్యంలో ప్రత్యేక రైళ్ల వివరాలు…

దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులతో రైల్వే స్టేషన్ లు అన్ని రద్దీగా ఉంటాయి. ఈనేపథ్యంలో ప్రయాణికుల  రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక రైళ్ల

రాజకీయ విమర్శల జోలికి వెళ్లని ప్రధాని ప్రసంగం

సికింద్రాబాద్ లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీ ఎక్కడా రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు. పైగా తెలంగాణ పై వరాల

RSS
Follow by Email
Latest news