Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి… అప్రమత్తమైన కేంద్రం

కరోనా సంక్షోభం నుంచి జనం మరచిపోయారో లేదో… మరో వైరస్ జనాలను కలవరం పెట్టిస్తుంది. గత కొన్నిరోజులుగా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి దేశంలో అధికమైంది.  ఇద్దరు మరణించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. హెచ్3ఎన్2… ఇన్ ఫ్లుయెంజా వైరస్ సబ్ వేరియంట్ అని కేంద్రం వెల్లడించింది. ఈ వైరస్ భారత్ కు కొత్తకాదని, దేశంలో ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు దీని వ్యాప్తి కనిపిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వివరించింది. ప్రధానంగా పిల్లలు, వృద్ధులు […]

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో 109 పరుగులకే కుప్పకూలిన భారత్

ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో భారత్  బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశ పరిచింది. తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే కుప్పకూలింది.  టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య భారత జట్టు ఆస్ట్రేలియా స్పిన్నర్ల దెబ్బకు బిత్తరపోయింది. ఆస్ట్రేలియా స్పిన్నర్లు కునెమన్, లైయన్ దెబ్బకు కేవలం 33.2 ఓవర్లలోనే పది వికెట్లు సమర్పించుకుంది. 84/7తో లంచ్ కు వెళ్లిన భారత్.. విరామం నుంచి వచ్చిన ఏడున్నర ఓవర్లలోనే మరో మూడు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. చివర్లో […]

భారత్ లో కరోనా కొత్త వేరియంట్… తొలి కేసు నమోదు

  చైనా నుంచి మిగిలిన దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త రూపాలు ధరిస్తోంది. వేగంగా జన్యుమార్పులకు గురవుతున్న కరోనా వైరస్ కు చెందిన ఓ కొత్త వేరియంట్ ను భారత్ లో గుర్తించారు. దీన్ని కొవిడ్ ఎక్స్ బీబీ 1.5 వేరియంట్ గా పిలుస్తున్నారు. ఇది బీక్యూ.1 వేరియంట్ కంటే 120 రెట్లు అధికవేగంతో వ్యాప్తి చెందుతుందని అమెరికా వైద్య నిపుణులు తెలిపారు. ఈ కొత్త వేరియంట్ ను భారత్ లో గుర్తించారు. […]

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు చోటు ఉండాలి : ఫ్రాన్స్

ఆర్థికంగా బలమైన భారత్ వంటి దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చోటు లేకుంటే ఎలా..? ఇప్పుడు ఈ విషయంలో ఫ్రాన్స్ సైతం భారత్ కు బాసటగా నిలిచింది. భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి తాము మద్దతు పలుకుతున్నట్టు ఫ్రాన్స్ మరోసారి కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. నేటి ప్రపంచంలో భద్రతా మండలి కౌన్సిల్ లో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడు మండలి మరింత బలోపేతం అవుతుంది’’ అని ఐక్యరాజ్య సమితిలో ఫ్రాన్స్ […]

పోలింగ్ జరుగుతున్న భార‌త ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక

భార‌త ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌, పోలింగ్ నేడు (శ‌నివారం) జ‌ర‌గ‌నుంది. ఈరోజు  ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభం మై  సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ముగియనుంది. పార్ల‌మెంటు భ‌వ‌నం మొద‌టి అంత‌స్తులోని 63వ నెంబ‌రు గ‌దిలో ఈ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంట‌నే ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్న ఎన్నిక‌ల సంఘం రాత్రికి ఫ‌లితాన్ని వెల్ల‌డించ‌నుంది. ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌లో పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల‌కు చెందిన మొత్తం 790 మంది ఎంపీలు ఉండగా,  ప్ర‌స్తుతం ఉభ‌య స‌భ‌ల్లో రెండు […]

వెస్టిండీస్ గడ్డపై సిరీస్ సొంతం చేసుకున్న భారత్..!

స్వదేశీ గడ్డపై పులి, విదేశీ గడ్డపై పిల్లి అనే నానుడి నుండి టీమిండియా  జట్టు ఆ పేరును చెడిపేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ పిచ్ లపై అలవోకగా విజయాలను అందుకుంటుంది. మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ జట్టుపై ఇంగ్లాండ్ గడ్డపై ఓడించింది. ఆతరువాత మూడు వన్డేల సిరీస్ లోభాగంగా  వెస్టిండీస్ వెళ్లి అక్కడ తన ప్రతాపం చూపించింది. వరుసగా రెండు వన్డేలను గెలుచుని, మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌తో పోర్ట్ […]

లండన్‌లో ఘనంగా జరిగిన బోనాలు

ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా ని తల్లి భూమి భారతిని అని మనం అందరం శపధం చేసినట్లు ఇప్పు అదే హామీని మన ఎన్నారై లు అక్షరాల నిజం చేసి చూపించారు. మన దేశంలో పుట్టి పెరిగి వృత్తి రీత్యా లండన్ వెళ్లిన మన తెలుగు వారు లండన్ విధుల్లో మన ఆచారాలను సాక్షాత్కరించారు. వరంగల్ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో నాన్ రిలయబుల్ ఇండియన్స్ (ఎన్‌ఆర్‌ఐ) లండన్‌లోని మహాలక్ష్మి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా బోనాల […]

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా వైరస్ తీవ్రత దేశంలో మళ్లీ పెరుగుతోంది. వరుసగా రెండో రోజు 20 వేల పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20,038 పాజిటివ్ కేసులు నమోదైనాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కరోనా  రికవరీ రేటు 98.49 శాతంగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 47 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5, 25, 604కి చేరుకుంది. ఇక, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు […]

ఇండియాలో మరో కొత్త వైరస్ …. తొలి కేసు నమోదు..!

ఇండియాలో మరో కొత్త వైరస్ టెన్షన్ పుట్టిస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి ఇది సోకినట్టు నిర్ధారణ అయింది. దీనినే మంకీపాక్స్ వైరస్ గా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.ఈ నెల 12న యూఏఈ నుంచి కేరళ చేరుకున్న ప్రయాణికుడిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన అధికారులు అతడిని ఆసుపత్రికి తరలించి అబ్జర్వేషన్‌లో ఉంచారు. అతడి నుంచి శాంపిల్స్ సేకరించి పూణెలోని వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కు పంపగా, నిన్న సాయంత్రం […]

మనువాదం పోతేనే దేశానికి భవిష్యత్తు : కట్టెల మల్లేశం

భారతదేశంలో మను వాదం పోతేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్టేట్ సెక్రటరీ జనరల్ కట్టెల మల్లేశం అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బిఎస్పి పార్టీ కార్యాలయంలో శనివారం ఆ సంఘం నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ దేశంలో సంపద, పుష్కలమైన వనరులు ఉన్నప్పటికీ వెనకబాటుకు కులమే ప్రధాన కారణమని అన్నారు. ఈ కుల వ్యవస్థ కారణంగా అత్యధికంగా ఉన్న బహుజన […]

Latest news