Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కాషాయ పతాకంగా త్రివర్ణ పతాకాన్ని మార్చాలనుకుంటున్నారు : మెహబూబా ముఫ్తీ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన జాతీయ జెండా  త్రివర్ణ పతాకాన్ని కాషాయ పతాకంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.

370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి పర్యటించిన ప్రధాని మోదీ

గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. పాకిస్థాన్‌ సరిహద్దులోని సాంబా

RSS
Follow by Email
Latest news