నారా లోకేశ్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన భువనేశ్వరి

ఈరోజు ఒక గొప్ప దినం. అదే (మదర్స్ డే) మాతృ దినోత్సవం. ఈ సృష్టికి మూలం అమ్మ. అమ్మలేనిదే జననం లేదు… గమనం లేదు… అమ్మే లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు… అసలు మనుగడనే లేదు. అంత గొప్ప మాతృమూర్తి మన అమ్మ. అలంటి అమ్మకు మనం ఎంత చేసినా తక్కువే. ఆమె త్యాగాలను వెల కట్టలేము. అంత గొప్ప మనసున్న అమ్మకు శతకోటి వందనాలు. ఇక, ఇలాంటి గొప్ప దినం రోజున టీడీపీ జాతీయ […]
సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన బంగారు రధం..!

సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు చేరిన ఇతర దేశానికి చెందిన బంగారు వర్ణం కలిగిన రధం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. అసాని తుపాన్ ప్రభావంతో ఆ రథం మన సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. దానిని చూసేందుకు అక్కడి ప్రజలు ఎగపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి సముద్రం రేవుకు ఎప్పుడు చూడని వింతైన రధం మంగళవారం కొట్టుకు వచ్చింది. ఈ రధమపై తేది 16-1-2022 అని విదేశీ బాష లో లిక్కించి ఉందని మలేషియా,థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు […]
నారాయణ విద్యాసంస్థల అధినేత అరెస్ట్

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను హైదరాబాదులోని ఆయన నివాసంలో కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఏపీకి తరలించారు. ఆయన వెంట ఆయన భార్య రమాదేవి కూడా ఉన్నారు. నారాయణ విద్యాసంస్థలు ఏపీలో పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ చేశారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలే పేపర్ లీక్ చేశాయంటూ…సీఎం జగన్ నేరుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో నారాయణపై చిత్తూరులో […]
కొలువుదీరిన జగన్ సర్కార్… కొత్త మంత్రుల శాఖలు ఇవే…!

ఏపీలో మొత్తం 25 మంది మంత్రులతో కూడిన జగన్ సర్కార్ కొలువుదీరింది. కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. వారికీ శాఖలను కేటాయించారు. అయితే గతంలోలాగా ఈసారి కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలను సీఎం జగన్ నియమించారు. తాజాగా తానేటి వనితకు హోంమంత్రి పదవి ఇవ్వగా.. కొట్టు సత్యనారాయణ, ముత్యాల నాయుడు, నారాయణ స్వామి, అంజాద్ బాషా, రాజన్న దొరకు డిప్యూటీ సీఎంలుగా నియమించారు. కొత్త మంత్రులు […]
ఏపీ నూతన మంత్రివర్గం ఇదే…!

గతంలో చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్తీకరించారు. అందులోభాగంగా ఏపీ లో 25 మందితో కొత్త మంత్రివర్గం నేడు కొలువు తీరనుంది. కొత్త మంత్రులతో సోమవారం రుదయమ్ 11.31 గంటలకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అందులో 11 మంది పాతవారు ఉండగా, కొత్తగా మరో 14 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. అలాగే శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం కు మరోసారి అవకాశం కల్పించారు. కొత్త మంత్రి […]