తనకు ఒక్క అవకాశం ఇవ్వండి : కేఏ పాల్ ప్రజలకు సేవ చేసేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటిదాకా దోచుకునే వారికే అవకాశం ఇచ్చారని, కానీ నిజమైన సేవ