Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఈరోజు రాశి ఫలాలు

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 😃(01-09-2022) రాశి ఫలితాలు😃 మేషం 01-09-2022 ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ఇంటా బయట మరింత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో

నేటి పంచాంగం

🍁🔹️🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🔸️🍁 01 సెప్టెంబర్ 2022 ✍ దృగ్గణిత పంచాంగం ✍ సూర్యోదయాస్తమయం : ఉ 05.54 / సా 06.21 సూర్య రాశి : సింహం | చంద్ర

ఏపీకి గుడ్ న్యూస్ తెలిపిన కేంద్రం

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ తెలిపింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక సైతం పోటీ పడగా.. ఏపీకి ఆ అవకాశం దక్కింది. ఈ మేరకు సీఎస్‌

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే : రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించిన నలుగురు మహిళలు మృతి చెందగా, మరికొంతమంది నిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు అడ్డంకులు తొలిగాయి : అల్లం నారాయణ

సుప్రీం కోర్టు తీర్పుతో జర్నలిస్టులకు, ఇండ్లు, ఇండ్ల స్థలాల కేటాయింపుకు అడ్డంకులు తొలగాయని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన అందరికీ న్యాయం చేస్తారని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఇప్పటివరకు

ఎన్టీఆర్ భవన్ లో వినాయక చవితి పండుగ వేడుకలు

వినాయక చవితి పండుగ వేడుకలను ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఘనంగా నిర్వహించినట్లు మీడియా సెక్రటరీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షు శ్రీ బక్కని నర్సింహులు గారు మట్టి వినాయకునికి

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి మాతృ వియోగం

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి పోలా మైనో కన్నుమూశారు. ఇటలీలో ఈ నెల 27వ తేదీన మరణించారని, తల్లి అంత్యక్రియలకు సోనియా గాంధీ.. ఇటలీ వెళ్లినట్టుగా తెలుస్తోంది.

మట్టి గణపతి విగ్రహాలను వాడుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం… వి.ఎస్ యూ రిజిస్ట్రార్

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం(NSS) ఆద్వర్యంలో మరియు శివాజీ యూత్ ఫౌండేషన్ వారి సహకారం తో విశ్వవిద్యాలయం లో మట్టి వినాయక విగ్రహాలను అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కి పంపిణి చేశారు

త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై “సత్యం వధ – ధర్మం చెర”

త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో శ్రీమతి రమాదేవి నిమ్మగడ్డ నిర్మిస్తున్న కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం “సత్యం వధ – ధర్మం చెర”. ఒంగోలు, గోపాలస్వామి కన్వెన్షన్ హాల్ లో ఈ చిత్ర

తెరపైకి జయలలిత మృతి కేసు : శశికళ సహా పలువురిపై విచారణ!

జయలలిత మృతి కేసుకు సంబంధించి తమిళనాట మళ్ళి హాట్ టాపిక్ కానుంది. జయలలిత మృతిపై విచారణ జరిపిన జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇటీవల నివేదిక అందించింది. జయలలిత నెచ్చెలి శశికళ, శివకుమార్‌,

ఏపీ టీఎస్ బ్రేకింగ్ న్యూస్ ఈరోజు రాశి ఫలితాలు

☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️ 😃(30-08-2022) రాశి ఫలితాలు😀 మేషం 30-08-2022 నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి

RSS
Follow by Email
Latest news